Education

పదోతరగతి పరీక్షలపై ప్రభుత్వం తాజా నిర్ణయం || breaking news of Andhra Pradesh SSC exams

10వ తరగతి పరిక్షల నిర్వహణలో పలు మార్పులకు
రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం ఉన్న పది
మార్కుల బిట్‌ పేపర్‌ స్థానంలో ఏకవాక్య సమాధానాలు
రాసే విధంగా ప్రశ్నలు ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. ఇక
ఇప్పటివరకు ప్రతి సబ్జెక్టులో రెండు పేపర్లు కలిపి 35
మార్కులు వస్తి పాస్‌ అయినట్లు పరిగణించే వారు.
అయితే ఇక నుంచి రెండు పేపర్లలో ప్రతిదానిలోనూ 17.5
మార్కులు వస్తేనే ఉత్తీర్ణత అయినట్లు పరిగణిస్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button