Andhra PradeshBusinessEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

PM Kisan Samman Nidhi 2023 || రైతులకు అదిరే శుభవార్త.. అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు, వచ్చేది ఈ తేదీనే..

PM Kisan Scheme | మీరు పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరారా? అయితే గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం 13వ విడత డబ్బులను రైతులకు అందించడానికి రెడీ అవుతోంది.

 

 

 

 

 

 డబ్బులు వస్తే.. వచ్చాయని చూపిస్తుంది. అలాగే రాకపోతే.. ఎందుకు రాలేదో కూడా కారణాన్ని తెలియజేస్తుంది. అందువల్ల మీరు పీఎం కిసాన్ వెబ్‌సైట్ నుంచి ఈ వివరాలు పొందొచ్చు.
 ఫిబ్రవరి 24న కేవలం పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు మాత్రమే కాకుండా ఏపీ ప్రభుత్వం కూడా ఆ రోజున రైతు భరోసా డబ్బులను అందించనుంది. అంటే రైతులకు డబుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు.
 కాగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ స్కీమ్ పథకాన్ని తీసుకువచ్చింది. రైతులు అందరూ ఈ పథకంలో చేరొచ్చు. ఏటా రూ. 6 వేలు ఉచితంగా లభిస్తాయి. ఒకేసారి కాకుండా విడతల వారీగా ఈ డబ్బులు వస్తాయి.
 మీరు ఇంకా ఈ స్కీమ్‌లో చేరకపోతే.. వెంటనే పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఉచితంగా పథకంలో చేరొచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పొలం పట్టా, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలు అవసరం అవుతాయి. ఒక ఇంట్లో కేవలం ఒక్కరికి మాత్రమే పీఎం కిసాన్ వర్తిస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button