Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News
Rythu Bandhu Scheme
ఇకపై వారికి మాత్రమే రైతుబంధు డబ్బులు.. కీలక నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ సర్కార్..

రైతుబంధు పథకాన్ని సాగు భూమికే వర్తింప చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసలైన లబ్ధిదారులకే ప్రభుత్వ సాయం అందేలా చర్యలు చేపట్టనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింది కథనంలో తెలుసుకోండి.