Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TS TET 2024

టెట్‌ తెలుగు పేపర్‌-3 నిర్వహించాలి

 

 

 

లేఖలు : టెట్‌ తెలుగు పేపర్‌-3 నిర్వహించాలి

 

ఎస్జీటీగా పదోన్నతి పొందేందుకు టెట్‌ పేపర్‌- 1, స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి కోసం పేపర్‌- 2లను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఈ విధానం వల్ల తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితులకు అన్యాయం జరుగుతున్నది. టెట్‌లో ఉన్న లోపాలను సవరించి డీఈడీ, బీఈడీ అభ్యర్థులకు న్యాయం చేయాలి.

 

 

 

Related Articles

Back to top button